రొట్టెల పండుగ రద్దు
ABN , First Publish Date - 2021-08-13T00:55:00+05:30 IST
రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగను ప్రభుత్వ రద్దు చేసింది. కరోనా
అమరావతి: రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగను ప్రభుత్వ రద్దు చేసింది. కరోనా పరిస్థితులవల్ల బారా షాహిద్ దర్గా, దర్గా మిట్టలో రొట్టెల పండుగను రద్దు చేస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ సీఎస్ గంధం చంద్రుడు తెలిపారు. రద్దు నేపథ్యంలో అవసరమైన చర్యలను తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.