గంజాయి నిందితులు అరెస్టు

ABN , First Publish Date - 2021-10-11T22:10:25+05:30 IST

జిల్లాలోని చింతలపూడిలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కురిసెట్టి ....

గంజాయి నిందితులు అరెస్టు

పశ్చిమ గోదావరి: జిల్లాలోని చింతలపూడిలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కురిసెట్టి నాగసాయి వెంకట సుభాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. గంజాయి సేవిస్తున్న మరో 9 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 2 కేజీల గంజాయి, 10 సెల్ ఫోన్లు మరియు 3,500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లుగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-10-11T22:10:25+05:30 IST