238వ రోజు కూడా కొనసాగుతున్న రాజధాని రైతుల దీక్షలు

ABN , First Publish Date - 2020-08-11T18:40:56+05:30 IST

అమరావతి: రాజధాని రైతుల దీక్షలు, ధర్నాలు 238వ రోజు కూడా కొనసాగుతున్నాయి.

238వ రోజు కూడా కొనసాగుతున్న రాజధాని రైతుల దీక్షలు

అమరావతి: రాజధాని రైతుల దీక్షలు, ధర్నాలు 238వ రోజు కూడా కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడి, తుళ్లూరు, బోరుపాలెం, దొండపాడు, పెదపరిమి, నేలపాడు, రాయపూడి, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, తదితర గ్రామాల్లో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శిబిరాల్లోనే కృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేసి రైతులు పూజలు చేస్తున్నారు. అమరాతిని కాపాడాలని, ప్రభుత్వం మనసు మారాలని శిబిరాల్లో మహిళా రైతులు పూజలు చేస్తున్నారు.



Updated Date - 2020-08-11T18:40:56+05:30 IST