న్యాయ దేవత చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు

ABN , First Publish Date - 2020-08-14T17:34:23+05:30 IST

అమరావతి: వెలగపూడి దీక్షా శిబిరంలో న్యాయ దేవత చిత్ర పటానికి రైతులు పాలాభిషేకం చేశారు.

న్యాయ దేవత చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు

అమరావతి: వెలగపూడి దీక్షా శిబిరంలో న్యాయ దేవత చిత్ర పటానికి రైతులు పాలాభిషేకం చేశారు. ఈ రోజు హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని రాజధాని గ్రామాల రైతులు నినాదాలు చేశారు. ఉద్దండరాయని పాలెం శంకుస్థాపన వద్ద రోడ్డుపై పడుకొని సీపీఐ నాయకులు, రాజధాని రైతులు నిరసన తెలిపారు.

Updated Date - 2020-08-14T17:34:23+05:30 IST