Suryapet: హుజూర్నగర్, సీతారాంనగర్లో పోలీసుల కార్డెన్ సెర్చ్
ABN , First Publish Date - 2021-10-23T13:21:28+05:30 IST
హుజూర్నగర్, సీతారాంనగర్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. కోదాడ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో 200 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సీతారాంనగర్లో సరైన ధృవపత్రాలు
సూర్యాపేట: హుజూర్నగర్, సీతారాంనగర్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. కోదాడ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో 200 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సీతారాంనగర్లో సరైన ధృవపత్రాలు లేని 54 బైకులు, 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులకు గంజాయి నిర్మూలనను ఎలా అరికట్టాలని డీఎస్పీ రఘు అవగాహన కల్పించారు.