సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST
వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ అంజయ్య అన్నా రు. సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధి కారులతో సమావేశం నిర్వహించారు.
దోమకొండ, జూన్ 21: వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ అంజయ్య అన్నా రు. సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధి కారులతో సమావేశం నిర్వహించారు. నీటి ట్యాంక్లు క్లోరినేషన్ చేయాలని, రోడ్లపై గుంతలు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు నవీన్, ఎంపీవో తిరుపతిరెడ్డి, గిర్ధావార్ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.