55 మందికి వైరస్‌

ABN , First Publish Date - 2020-12-05T04:40:11+05:30 IST

ఉమ్మడి పాలమూరులో శుక్రవా రం 55 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

55 మందికి వైరస్‌

- నారాయణపేటలో నిల్‌

- వనపర్తిలో మూడు కరోనా కేసులు


మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం)/నారాయణపేటక్రైం/గద్వాలక్రైం/ నాగ ర్‌కర్నూల్‌ క్రైం/ వనపర్తి, డిసెంబరు 4 : ఉమ్మడి పాలమూరులో శుక్రవా రం 55 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. నారాయణపేటలో గురు, శుక్రవారాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

- మహబూబ్‌నగర్‌ జిల్లాలో 15 మందికి వైరస్‌ సోకింది. అందులో జిల్లా కేంద్రంలో ఆరుగురు, వివిధ మండలాల్లో తొమ్మిది మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 

- జోగుళాంబ గద్వాల జిల్లాలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి.

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 32 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

- వనపర్తి జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. 

- నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Updated Date - 2020-12-05T04:40:11+05:30 IST