21 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-01-17T05:24:38+05:30 IST
ఉమ్మడి మహ బూబ్నగర్ జిల్లాలో శనివారం 21 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
మహబూబ్నగర్, జనవరి 16 : ఉమ్మడి మహ బూబ్నగర్ జిల్లాలో శనివారం 21 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇందులో మహబూ బ్నగర్ జిల్లాలోనే 18 కేసులు నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండు, వనపర్తి జిల్లాలో ఒక కేసు నమోదైంది. నాగర్కర్నూలు, నా రాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.