దాడి కేసులో ముగ్గురిపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-10-20T04:16:42+05:30 IST
పట్టణంలోని పడమటివీధిలో నివాసం ఉంటున్న వైసీపీ కార్యకర్త శాంతను అదే పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేయడంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
నాయుడుపేట టౌన్, అక్టోబరు 19 : పట్టణంలోని పడమటివీధిలో నివాసం ఉంటున్న వైసీపీ కార్యకర్త శాంతను అదే పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేయడంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితులు భాస్కర్, చంద్ర, మరొకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.