నటుడు రవితేజ తల్లిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-01-21T00:41:42+05:30 IST

తెలుగు సినీ నటుడు రవితేజ తల్లిపై కేసు నమోదయింది. జగ్గంపేట మండలంలోని

నటుడు రవితేజ తల్లిపై కేసు నమోదు

తూర్పు గోదావరి: తెలుగు సినీ నటుడు రవితేజ తల్లిపై కేసు నమోదయింది. జగ్గంపేట మండలంలోని రామవరంలో పుష్కర కాలువను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సినీ నటుడు రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మి, మర్రిపాకకు చెందిన సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నెం.108, 124లో పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-01-21T00:41:42+05:30 IST