ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-07-28T00:03:59+05:30 IST

జిల్లాలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదయింది. చౌటుప్పల్‌లో

ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై కేసు నమోదు

యాదాద్రి: జిల్లాలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదయింది. చౌటుప్పల్‌లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి చేతిలో ఉన్న మైకు లాక్కున్న ఘటనపై పీఎస్‌లో తహసీల్దార్‌ ఫిర్యాదు చేసారు. దీంతో రాజగోపాల్ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలపై కేసు నమోదు అయింది. 

Updated Date - 2021-07-28T00:03:59+05:30 IST