అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-09-18T02:17:45+05:30 IST
మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడిపై
గుంటూరు: మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదయింది. నకరికల్లు పీఎస్లో అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు అయింది. కండ్లగుంట మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.