శాంతి లాల్ అండ్ సన్స్ జ్యుయలరీస్పై సీబీఐ కేసు నమోదు
ABN , First Publish Date - 2020-09-24T20:13:27+05:30 IST
నెల్లూరు: నెల్లూరు దర్గామిట్టలోని సిండికేట్ బ్యాంక్కి రూ.70కోట్ల మేర టోకరా వేసిన శాంతి లాల్ అండ్ సన్స్ జ్యుయలరీస్పై సీబీఐ కేసు నమోదు చేసింది.
నెల్లూరు: నెల్లూరు దర్గామిట్టలోని సిండికేట్ బ్యాంక్కి రూ.70కోట్ల మేర టోకరా వేసిన శాంతి లాల్ అండ్ సన్స్ జ్యుయలరీస్పై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకుని మోసం చేసి శాంతి లాల్ జ్యులరీస్ యాజమాన్యం భారీగా లోన్లు తీసుకుంది. బ్యాంక్ అధికారులు సీబీఐని ఆశ్రయించింది. జ్యులరీస్ యాజమాన్యంపై చీటింగ్, కుట్ర కోణంలో చెన్నై సీబీఐ కేసు నమోదు చేసింది. నిందితులుగా శాంతిలాల్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అయిదుగురు ఉన్నారు.