ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-09-26T06:56:15+05:30 IST

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఐసెట్‌)-2020 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.

ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల

 జిల్లాలో 71 శాతం ఉత్తీర్ణత



కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 25: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఐసెట్‌)-2020 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జిల్లాలో 71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.


ఈ పరీక్షలకు జిల్లా నుంచి 3484 మంది విద్యార్థులు హాజరు కాగా, 2498 మంది (71 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 986 మంది ఫెయిల్‌ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 1437 మంది అబ్బాయిలు, 1061 మంది అమ్మాయిలు ఉన్నారు.

Updated Date - 2020-09-26T06:56:15+05:30 IST