పోలవరంపై ఏపీకి కేంద్రం షాక్

ABN , First Publish Date - 2022-01-19T13:44:50+05:30 IST

పోలవరంపై ఏపీకి కేంద్రం షాక్ ఇచ్చింది. రాష్ట్రానికి ఇచ్చిన 320 కోట్లను కేంద్రం వెనక్కి తీసుకుంది.

పోలవరంపై ఏపీకి కేంద్రం షాక్

అమరావతి: పోలవరంపై ఏపీకి కేంద్రం షాక్ ఇచ్చింది. రాష్ట్రానికి ఇచ్చిన 320 కోట్లను కేంద్రం వెనక్కి తీసుకుంది. పనులు చేయకపోవడంతో రీయింబర్స్మెంట్ సొమ్మును  కేంద్రం వెనక్కి తీసుకుంది. వారం రోజుల కిందటే మూడు వందల ఇరవై కోట్లను ఏపీకి ఇచ్చి కేంద్రం వెనక్కి తీసుకుంది. ఈ పనులు చేసినట్టు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదిక పంపింది. పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో కేంద్రం ఈ నిధులను వెనక్కి తీసుకుంది. 

Updated Date - 2022-01-19T13:44:50+05:30 IST