కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-10-13T20:05:41+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి: తులసిరెడ్డి

అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. సీఎం జగన్ పాలనలో రైతులు పండించే ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా మారాయని తప్పుబట్టారు. జగన్ సర్కార్ పావలా వడ్డీ పథకాలకు సున్నం పెట్టిందని తులసిరెడ్డి ఆరోపించారు.

Updated Date - 2021-10-13T20:05:41+05:30 IST