గిరిజన ప్రాంత అభివృద్ధికి 27 కోట్లు

ABN , First Publish Date - 2020-08-14T08:04:08+05:30 IST

తెలంగాణలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం 2020-21కి సంబంధించి రూ.27.88కోట్ల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి దీపక్‌ ఖండేకర్...

గిరిజన ప్రాంత అభివృద్ధికి 27 కోట్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం 2020-21కి సంబంధించి రూ.27.88కోట్ల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి దీపక్‌ ఖండేకర్‌ అధ్యక్షతన జరిగిన ప్రాజెక్టు ఆమోదం కమిటీ (పీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.   

Updated Date - 2020-08-14T08:04:08+05:30 IST