చందానగర్‌ కౌంటింగ్ సెంటర్‌లో అధికారుల నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-04T14:45:06+05:30 IST

చందానగర్ కౌంటింగ్ సెంటర్‌లో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమాచారాన్ని అధికారులు మీడియాకు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది.

చందానగర్‌ కౌంటింగ్ సెంటర్‌లో అధికారుల నిర్లక్ష్యం

సంగారెడ్డి: చందానగర్ కౌంటింగ్ సెంటర్‌లో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమాచారాన్ని అధికారులు మీడియాకు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. సమాచారం కోసం ఫోన్ చేసినప్పటి అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారుల తీరుపై మీడియా ప్రతినిధులు, ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-12-04T14:45:06+05:30 IST