12 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2021-10-10T21:36:01+05:30 IST

ఈ నెల 12, 13, 14 తేదీల్లో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 12న కుప్పం బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

12 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

అమరావతి: ఈ నెల 12, 13, 14 తేదీల్లో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 12న కుప్పం బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అదే రోజు కుప్పం  పట్టణంలో పర్యటిస్తారు. 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటిస్తారు. రామకుప్పం మండలంలో రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 14న కుప్పం గ్రామీణ మండలంలో పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 14న గుడుపల్లి మండలంలో చంద్రబాబు పర్యటస్తారు. 

Updated Date - 2021-10-10T21:36:01+05:30 IST