చంద్రబాబుకు నివేదిక అందించిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ

ABN , First Publish Date - 2022-01-25T22:15:26+05:30 IST

చంద్రబాబుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నివేదిక అందించింది. గుడివాడలో క్యాసినో నిర్వహణపై కమిటీ నివేదిక అందించింది. వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని కమిటీ పేర్కొంది.

చంద్రబాబుకు నివేదిక అందించిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ

అమరావతి: చంద్రబాబుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నివేదిక అందించింది. గుడివాడలో క్యాసినో నిర్వహణపై కమిటీ నివేదిక అందించింది. వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని కమిటీ పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని కమిటీ సూచించింది. చంద్రబాబుతో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు వర్ల రామయ్య, ఆలపాటి రాజా, కొనకళ్ల నారాయణ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత భేటి అయ్యారు. 


Updated Date - 2022-01-25T22:15:26+05:30 IST