పోస్ట్ ఆఫీసుల పని వేళల్లో మార్పులు
ABN , First Publish Date - 2021-05-14T08:59:29+05:30 IST
రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పోస్ట్ ఆఫీసుల పని వేళల్లో మార్పులు చేశారు. హెడ్ పోస్ట్ ఆఫీసులు ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయని పోస్ట్ ఆఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ తెలిపారు
రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పోస్ట్ ఆఫీసుల పని వేళల్లో మార్పులు చేశారు. హెడ్ పోస్ట్ ఆఫీసులు ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయని పోస్ట్ ఆఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ తెలిపారు. చిన్న పోస్ట్ ఆఫీసులు ఉదయం 8-10గంటల వరకు కార్యాకలాపాలు కొనసాగిస్తాయని చెప్పారు. వస్తువుల రవాణా, ఆసరా పెన్షన్ చెల్లింపులు వంటి సేవలు గతంలో మాదిరిగానే కొనసాగుతాయన్నారు.