పోస్ట్‌ ఆఫీసుల పని వేళల్లో మార్పులు

ABN , First Publish Date - 2021-05-14T08:59:29+05:30 IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోస్ట్‌ ఆఫీసుల పని వేళల్లో మార్పులు చేశారు. హెడ్‌ పోస్ట్‌ ఆఫీసులు ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయని పోస్ట్‌ ఆఫీస్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు

పోస్ట్‌ ఆఫీసుల పని వేళల్లో మార్పులు

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోస్ట్‌ ఆఫీసుల పని వేళల్లో మార్పులు చేశారు. హెడ్‌ పోస్ట్‌ ఆఫీసులు ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయని పోస్ట్‌ ఆఫీస్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. చిన్న పోస్ట్‌ ఆఫీసులు ఉదయం 8-10గంటల వరకు కార్యాకలాపాలు కొనసాగిస్తాయని చెప్పారు. వస్తువుల రవాణా, ఆసరా పెన్షన్‌ చెల్లింపులు వంటి సేవలు గతంలో మాదిరిగానే కొనసాగుతాయన్నారు. 

Updated Date - 2021-05-14T08:59:29+05:30 IST