ఇండియా పేరును మార్చడం మూర్ఖత్వమే
ABN , First Publish Date - 2020-06-05T07:06:26+05:30 IST
ఇండియా పేరును మార్చడం మూర్ఖత్వమే. ‘భారత్’ లేదా ‘హిందుస్థాన్’ అని పిలవాలనుకోవడం అనవసరపు ప్రయాస. మనం ఎన్నో ఏళ్లుగా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. ప్రజలకు ‘ఇండియా’ అనే పేరుతో అవినాభవ సంబంధం ఉంది...
ఇండియా పేరును మార్చడం మూర్ఖత్వమే. ‘భారత్’ లేదా ‘హిందుస్థాన్’ అని పిలవాలనుకోవడం అనవసరపు ప్రయాస. మనం ఎన్నో ఏళ్లుగా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. ప్రజలకు ‘ఇండియా’ అనే పేరుతో అవినాభవ సంబంధం ఉంది. కొత్త పేరు వారికి చికాకు కలిగిస్తుంది.
- వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ సీనియర్ నేత