ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ధరలు ఖరారు
ABN , First Publish Date - 2021-12-04T01:39:55+05:30 IST
రాష్ట్రంలో ప్రభుత్వ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సెంటర్లలో వసూలు చేసే ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. గరిష్టంగా కిలోవాట్కు రూ.12.60 వసూలు చేయాలని పేర్కొంది. దీనికి జీఎస్టీ అదనం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరలను సర్కార్ ఫైనల్ చేసింది.