చెక్‌డ్యామ్‌ పరిశీలన

ABN , First Publish Date - 2021-06-14T04:13:36+05:30 IST

చెక్‌డ్యామ్‌ పరిశీలన

చెక్‌డ్యామ్‌ పరిశీలన
చెక్‌డ్యామ్‌ను పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

గుమ్మలక్ష్మీపురం : దుడ్డుఖల్లు పంచాయతీ పరిధిలోని చెక్‌డ్యామ్‌ను కురుపాం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి నిమ్మక సింహాచలం ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్‌డ్యామ్‌ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి సుమారు 300 ఎకరాలకు సాగునీరందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-14T04:13:36+05:30 IST