తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

ABN , First Publish Date - 2021-04-20T01:26:28+05:30 IST

రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(10: 13 బంతుల్లో 1 ఫోర్) మరోసారి నిరాశపరిచాడు. రాజస్థాన్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్..

తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

ముంబై: రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(10: 13 బంతుల్లో 1 ఫోర్) మరోసారి నిరాశపరిచాడు. రాజస్థాన్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఓ స్లో బాల్‌ను ముందుకొచ్చి భారీ షాట్ ఆడబోయిన గైక్వాడ్.. షార్ట్ కవర్‌లో ఉన్న శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా.. 3.5 ఓవర్లలో చెన్నై 25 పరుగులు చేసింది. ప్రస్తుతం ఫాఫ్ డూ ప్లెసిస్(15: 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), మొయీన్ అలీ(0) క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-04-20T01:26:28+05:30 IST