అప్పన్న సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ABN , First Publish Date - 2021-03-08T09:35:31+05:30 IST
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూ్పకుమార్ గోస్వామి దంపతులు, హైకోర్టు న్యాయమూర్తి
సింహాచలం, మార్చి 7: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూ్పకుమార్ గోస్వామి దంపతులు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదివారం ఉదయం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం వారికి ఈవో స్వామివారి ప్రసాదాలను అందజేశారు.