నాడు-నేడు కోసం గుంతలు.. ఆడుకుంటూ వెళ్లి పడి బాలుడి మృతి

ABN , First Publish Date - 2020-07-10T04:12:46+05:30 IST

రుద్రవరం పాఠశాలలో విషాదం చోట చేసుకుంది. లెట్రిన్ గుంతలో..

నాడు-నేడు కోసం గుంతలు.. ఆడుకుంటూ వెళ్లి పడి బాలుడి మృతి

కర్నూలు: రుద్రవరం పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. లెట్రిన్ గుంతలో పడి ఏడేళ్ల నాగ విష్ణు మృతి చెందాడు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించేందుకు గుంతలు తవ్వి వదిలివేశారు. పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ నాగ విష్ణు  ప్రమాదవశాత్తు గుంతలో పడ్డాడు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాదంటూ తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-07-10T04:12:46+05:30 IST