పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి

ABN , First Publish Date - 2021-10-23T04:04:36+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిం చాలని ఎంపీపీ ముండే విమలాబాయి పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాల యంలో పోషణ అభియాన్‌, వర్మికంపోస్టు, ఉపాధిహామీ పథకంపై శిక్షణ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తు పరిశీలించి వారి ఎదు గుదలకు తగుసూచనలు అందించాల న్నారు.

పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి
మాట్లాడుతున్న ఎంపీపీ ముండే విమలాబాయి

- ఎంపీపీ ముండే విమలాబాయి

వాంకిడి, అక్టోబరు 22: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిం చాలని ఎంపీపీ ముండే విమలాబాయి పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాల యంలో పోషణ అభియాన్‌, వర్మికంపోస్టు, ఉపాధిహామీ పథకంపై శిక్షణ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తు పరిశీలించి వారి ఎదు గుదలకు తగుసూచనలు అందించాల న్నారు. వర్మీకంపోస్టు, ఉపాధిహామీ పనులు సకాలంలో పూర్తి అయ్యేలా చూడాలని  డీఎల్‌ పీవో రమేష్‌ కోరారు. కార్యక్రమంలో సీడీ పీవో రిబ్కా, ఏపీవో షాఖిర్‌ఉస్మానియా, ఈసీ మోసిన్‌, ఐకేపీ ఏపీఎం మహేష్‌, కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T04:04:36+05:30 IST