రామతీర్థంలో త్రిదండి చినజీయర్‌ స్వామి పర్యటన

ABN , First Publish Date - 2021-01-14T22:06:38+05:30 IST

రామతీర్థంలో త్రిదండి చినజీయర్‌ స్వామి పర్యటన

రామతీర్థంలో త్రిదండి చినజీయర్‌ స్వామి పర్యటన

విజయనగరం: రామతీర్థంలో త్రిదండి చినజీయర్‌ స్వామి పర్యటించారు. పర్యటనలో భాగంగా శ్రీకోదండ రామాలయాన్ని చినజీయర్‌స్వామి సందర్శించారు. ధ్వంసమైన విగ్రహం లభించిన కొలనును స్వామి పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్వామీజీకి అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-01-14T22:06:38+05:30 IST