న్యాయస్థానాలంటే జగన్కు లెక్కలేదు: చినరాజప్ప
ABN , First Publish Date - 2020-05-28T18:05:04+05:30 IST
అమరావతి: న్యాయస్థానాలు అంటే జగన్కు లెక్కలేదని.. కోర్టులను కూడా బెదిరించే ధోరణిలో ఆంగ్ల మాధ్యమంపై జగన్ నిర్ణయాలు ఉన్నాయని..
అమరావతి: న్యాయస్థానాలు అంటే జగన్కు లెక్కలేదని.. కోర్టులను కూడా బెదిరించే ధోరణిలో ఆంగ్ల మాధ్యమంపై జగన్ నిర్ణయాలు ఉన్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై కేసుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించాలని డీజీపీని అదేశించటం దుర్మార్గమన్నారు.