న్యాయస్థానాలంటే జగన్‌కు లెక్కలేదు: చినరాజప్ప

ABN , First Publish Date - 2020-05-28T18:05:04+05:30 IST

అమరావతి: న్యాయస్థానాలు అంటే జగన్‌కు లెక్కలేదని.. కోర్టులను కూడా బెదిరించే ధోరణిలో ఆంగ్ల మాధ్యమంపై జగన్ నిర్ణయాలు ఉన్నాయని..

న్యాయస్థానాలంటే జగన్‌కు లెక్కలేదు: చినరాజప్ప

అమరావతి: న్యాయస్థానాలు అంటే జగన్‌కు లెక్కలేదని.. కోర్టులను కూడా బెదిరించే ధోరణిలో ఆంగ్ల మాధ్యమంపై జగన్ నిర్ణయాలు ఉన్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై కేసుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించాలని డీజీపీని అదేశించటం దుర్మార్గమన్నారు.


Updated Date - 2020-05-28T18:05:04+05:30 IST