ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో మిడతల‌ దండు

ABN , First Publish Date - 2020-05-31T18:10:20+05:30 IST

ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో మిడతల‌ దండు ప్రత్యక్షమైంది. కుప్పం సమీపంలోని వేపనపల్లిలో పంట పొలాలపై మిడతల దండు దాడి చేసింది.

ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో మిడతల‌ దండు

చిత్తూరు: ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో మిడతల‌ దండు ప్రత్యక్షమైంది. కుప్పం సమీపంలోని వేపనపల్లిలో పంట పొలాలపై మిడతల దండు దాడి చేసింది. మిడతల దండును నియంత్రించేందుకు  తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంటపొలాలపై దాడి చేయడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. 

 

Updated Date - 2020-05-31T18:10:20+05:30 IST