ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో మిడతల దండు
ABN , First Publish Date - 2020-05-31T18:10:20+05:30 IST
ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో మిడతల దండు ప్రత్యక్షమైంది. కుప్పం సమీపంలోని వేపనపల్లిలో పంట పొలాలపై మిడతల దండు దాడి చేసింది.
చిత్తూరు: ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో మిడతల దండు ప్రత్యక్షమైంది. కుప్పం సమీపంలోని వేపనపల్లిలో పంట పొలాలపై మిడతల దండు దాడి చేసింది. మిడతల దండును నియంత్రించేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంటపొలాలపై దాడి చేయడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు.