ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2021-11-12T01:42:27+05:30 IST

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

తిరుపతి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోఅప్రమత్తంగా ఉండాలని  ప్రజలకు ఎస్పీ వెంకట అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. వర్షం కురుస్తున్న సమయంలో కరెంటు స్తంభాల కింద, చెట్ల కింద నిలబడొద్దని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితులలో సహాయం కోసం ఫోన్‌: 8099999977, 63099 13960కు సమాచారం అందించాలని కోరారు. పోలీసు సూచనలను పాటిస్తూ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అప్పలనాయుడు  పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-12T01:42:27+05:30 IST