రెండు మద్యం దుకాణాల్లో చోరీ
ABN , First Publish Date - 2021-01-15T01:04:49+05:30 IST
రెండు మద్యం దుకాణాల్లో చోరీ
కామారెడ్డి: జిల్లాలోని మద్నూర్లో దొంగలు హల్చల్ చేశారు. రెండు మద్యం దుకాణాల తాళాలు పగలగొట్టిన దుండగులు చోరికి పాల్పడ్డారు. ఆ రెండు దుకాణాల నుంచి సుమారు రూ.2.60 లక్షల విలువైన మద్యంను అపహరించారు. జరిగిన ఈ చోరీపై దుకాణ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.