శ్రీవారి సేవలో హైకోర్టు సీజే జితేంద్రకుమార్‌ మహేశ్వరి

ABN , First Publish Date - 2020-10-22T09:11:07+05:30 IST

శ్రీవారి సేవలో హైకోర్టు సీజే జితేంద్రకుమార్‌ మహేశ్వరి

శ్రీవారి సేవలో హైకోర్టు సీజే జితేంద్రకుమార్‌ మహేశ్వరి

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2020-10-22T09:11:07+05:30 IST