సీఎం జగన్ డిక్లరేషన్‌పై మంత్రుల క్లారిటీ

ABN , First Publish Date - 2020-09-23T23:29:50+05:30 IST

తిరుమలలో సీఎం జగన్ డిక్లరేషన్‌పై మంత్రులు క్లారిటీ ఇచ్చారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదని మంత్రులు తేల్చిచెప్పారు. జగన్ కులాలకు, మతాలకు

సీఎం జగన్ డిక్లరేషన్‌పై మంత్రుల క్లారిటీ

తిరుమల: తిరుమలలో సీఎం జగన్ డిక్లరేషన్‌పై మంత్రులు క్లారిటీ ఇచ్చారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదని మంత్రులు తేల్చిచెప్పారు. జగన్ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతమైన వ్యక్తి అని మంత్రులు పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. టీటీడీ ఆహ్వానం మేరకే సీఎం పట్టు వస్త్రాలను సమర్పించడానికి వచ్చారని స్పష్టం చేశారు. సీఎం డిక్లరేషన్ సమర్పించాలని భక్తులు ఎవరూ కోరుకోవడం లేదని మంత్రులు వెల్లడించారు.



Updated Date - 2020-09-23T23:29:50+05:30 IST