పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు..

ABN , First Publish Date - 2021-08-01T18:22:58+05:30 IST

పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు..

పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు..

భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. చర్ల అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. 303 రైఫిల్, 2 కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-08-01T18:22:58+05:30 IST