విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలి : అంగర, ఎమ్మెల్సీ
ABN , First Publish Date - 2022-01-20T05:27:45+05:30 IST
కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ఎమ్మెల్సీ అంగర రామ మోహన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పాలకొల్లు అర్బన్,
జనవరి 19 : కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆంధ్రప్రదేశ్లో
విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ఎమ్మెల్సీ అంగర రామ మోహన్ రాష్ట్ర
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు కరోనా వ్యాప్తి చెందితే
దానికి ప్రభుత్వమే బాధ్యత వహించా లన్నారు. సీఎం జగన్, విద్యామంత్రి
సురేష్, ఉన్నతాధికారులు పునరాలోచన చేయాలని కోరారు.