మహిళల కోసం ఈబీసీ నేస్తం: సీఎం జగన్‌

ABN , First Publish Date - 2021-11-18T23:26:38+05:30 IST

రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం మరో పథకం

మహిళల కోసం ఈబీసీ నేస్తం: సీఎం జగన్‌

అమరావతి: రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం మరో పథకం రాబోతుంది. మహిళా సాధికారతపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ పథకం వివరాలను సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నెల 9 నుంచి మహిళల కోసం ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు జగన్‌ తెలిపారు. వైఎస్సార్ జగనన్న ఇళ్ల పథకం ద్వారా మహిళా లబ్ధిదారులకు 5 లక్షల నుంచి 10 లక్షల విలువైన ఆస్తిని అందించాలని సంకల్పించామని జగన్ పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రకటించడంతో రాష్ట్రంలోని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2021-11-18T23:26:38+05:30 IST