రేపటి నుంచి విహార యాత్రలో సీఎం జగన్

ABN , First Publish Date - 2021-08-25T23:32:59+05:30 IST

సీఎం జగన్ కుటుంబ సమేతంగా గురువారం నుంచి పర్యటనకు

రేపటి నుంచి విహార యాత్రలో సీఎం జగన్

అమరావతి: సీఎం జగన్ కుటుంబ సమేతంగా గురువారం నుంచి పర్యటనకు వెళుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం నుంచి చండీగఢ్‍కు జగన్ బయలుదేరనున్నారు. సా.4 గంటలకు సిమ్లా ఒబెరాయ్ హోటల్‍కు సీఎం చేరుకోనున్నారు. అయిదు రోజులపాటు కుటుంబంతో సీఎం జగన్ గడపనున్నారు. 

Updated Date - 2021-08-25T23:32:59+05:30 IST