సీఎం జగన్‌ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు

ABN , First Publish Date - 2020-09-23T02:33:59+05:30 IST

సీఎం జగన్‌ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్‌ తిరుమల వెళ్లనున్నారు...

సీఎం జగన్‌ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు

అమరావతి: సీఎం జగన్‌ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్‌ తిరుమల వెళ్లనున్నారు. సాయంత్రం 5.30కి అన్నమయ్య భవన్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో జగన్‌ పాల్గొననున్నారు. రాత్రి 6.30కి బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి బయల్దేరనున్నారు సీఎం జగన్.

Updated Date - 2020-09-23T02:33:59+05:30 IST