మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతికి కేసీఆర్ సంతాపం
ABN , First Publish Date - 2020-08-08T23:02:59+05:30 IST
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్: మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్నుంచి ఎంపీగా ప్రాతిఽనిధ్యం వహించిన నంది ఎల్లయ్య రాజకీయనేతగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారన్నారు. నంది ఎల్లయ్య కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.