డ్రగ్స్‌పై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం

ABN , First Publish Date - 2021-10-19T00:15:58+05:30 IST

డ్రగ్స్‌పై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపారు. తెలంగాణలో డ్రగ్స్ అక్రమ రవాణా అరికట్టేందుకు ఈనెల 20న ప్రగతిభవన్‌లో సీఎం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

డ్రగ్స్‌పై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం

హైదరాబాద్: డ్రగ్స్‌పై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపారు. తెలంగాణలో డ్రగ్స్ అక్రమ రవాణా అరికట్టేందుకు ఈనెల 20న ప్రగతిభవన్‌లో సీఎం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు హాజరుకానున్నారు. జిల్లా ఎక్సైజ్ అధికారులు తమ జిల్లాల పరిధిలో తీసుకుంటున్న పరిస్థితులపై సమగ్ర నివేదికలతో రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Updated Date - 2021-10-19T00:15:58+05:30 IST