గ్రామ సర్పంచ్కు సీఎం కేసీఆర్ ఫోన్
ABN , First Publish Date - 2020-05-26T04:23:01+05:30 IST
మార్కుక్ మండలం చేబర్తి గ్రామ సర్పంచ్ అశోక్తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో...
సిద్దిపేట: మార్కుక్ మండలం చేబర్తి గ్రామ సర్పంచ్ అశోక్తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. చేబర్తి చెరువును మంగళవారం గోదావరి జలాలతో నింపుతారని.. ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అక్కడికి వస్తారని చెప్పారు. ఎంపీపీ, జడ్పీసీటీలను పిలిపించుకుని, ఊరి వాళ్లతో కలిసి పూలు చల్లి.. కొబ్బరికాయలు కొట్టి మత్తడి ప్రారంభించాలని అశోక్కు సీఎం కేసీఆర్ సూచించారు.