లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారనే వైసీపీ ప్రచారంలో నిజమెంత?

ABN , First Publish Date - 2020-09-23T01:46:45+05:30 IST

ఏపీలో గత ప్రభుత్వం హాయంలో ప్రవేశపెట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు చేయాల్సిన సంతకాన్ని...

లోకేశ్‌ను అరెస్ట్  చేస్తారనే వైసీపీ ప్రచారంలో నిజమెంత?

ఏపీలో గత ప్రభుత్వం హాయంలో ప్రవేశపెట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు చేయాల్సిన సంతకాన్ని లోకేశ్ చేశారని చెబుతోంది. ఈ నేపథ్యంలో ‘‘ఫ్రైబర్ గ్రిడ్ పేరుతో జగన్ ఆడుతున్న గేమ్ ఏమిటి?. నిజంగానే తండ్రి సంతకం కొడుకు పెట్టేశాడా?. ఎంతసేపూ నేతలేగానీ.. అధికారుల పాత్రేం ఉండదా?. సీఆర్ఆర్డీఏ  అయినా.. ఫైబర్ గ్రిడ్  అయినా... అధికారులేం చేశారు.? లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారనే వైసీపీ ప్రచారంలో నిజమెంత?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌ వీడియోను వీక్షించగలరు.

Updated Date - 2020-09-23T01:46:45+05:30 IST