పర్వతారోహకులకు సహకరించండి

ABN , First Publish Date - 2021-07-30T06:25:23+05:30 IST

పర్వతారోహకులకు సహకారం అందించాలని శాప్‌ చైర్మన బైరెడ్డి సిద్దార్థరెడ్డిని తాడిమర్రి వాసులు కోరారు.

పర్వతారోహకులకు సహకరించండి
శాప్‌ చైర్మనతో మాట్లాడుతున్న తాడిమర్రి మండల వాసులు

తాడిమర్రి, జూలై 29: పర్వతారోహకులకు సహకారం అందించాలని శాప్‌ చైర్మన బైరెడ్డి సిద్దార్థరెడ్డిని తాడిమర్రి వాసులు కోరారు.  గురువారం కర్నూల్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లో అతన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించిన రిత్వికశ్రీ తండ్రి శంకర్‌ తన రెండో కుమార్తె భవ్యశ్రీ తోపాటు అ నంతపురానికి చెందిన బాలుడు భువన పర్వతాన్ని ఎక్కడానికి సి ద్ధమవుతు న్నారని వారికి సహకరించాలని సిద్దార్థరెడ్డిని కోరారు.  ఈ  సందర్భంగా శాప్‌ చైర్మన రిత్వికశ్రీని అభినందించడంతో పాటు పర్వతారోహకులకు తన సహయస హకారాలు అందిస్తానని తెలిపారు.


Updated Date - 2021-07-30T06:25:23+05:30 IST