నిజామాబాద్ జిల్లాలో కూలిన వంతెన
ABN , First Publish Date - 2021-07-16T02:05:31+05:30 IST
రెండు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నవీపెట్ మండలంలో
నిజామాబాద్: రెండు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నవీపెట్ మండలంలో వంతెన కూలింది. నాలేశ్వర్-తల్వేద గ్రామాల మధ్య వరద ప్రవాహానికి వంతెన కూలింది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కూలడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.