సమస్యలపై సమష్టి పోరాటం
ABN , First Publish Date - 2021-07-29T05:16:24+05:30 IST
ప్రజా సమస్యలపై సమష్టిగా పోరాటం చేయా ల్సిన పరిస్థితి ఆసన్నమైందని వక్తలు పిలుపునిచ్చారు. బుధవారం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో సీపీఐఎంఎల్ పార్టీ వ్యవస్థాపకుడు చారు మజూందార్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిం చారు.
పలాస రూరల్: ప్రజా సమస్యలపై సమష్టిగా పోరాటం చేయా ల్సిన పరిస్థితి ఆసన్నమైందని వక్తలు పిలుపునిచ్చారు. బుధవారం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో సీపీఐఎంఎల్ పార్టీ వ్యవస్థాపకుడు చారు మజూందార్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిం చారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ నాయకులు మల్లేశ్వరరావు, కార్యదర్శి కామేశ్వరరావు, అప్పయ్య పాల్గొన్నారు.