కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌: ఉన్నత విద్యా మండలి

ABN , First Publish Date - 2020-09-18T23:17:30+05:30 IST

కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది...

కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌: ఉన్నత విద్యా మండలి

హైదరాబాద్‌: కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు, వచ్చే నెల 20ని చివరి తేదీగా పేర్కొన్నారు. అక్టోబరు 31న ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుందని ఉన్నత విద్యా మండలి అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-09-18T23:17:30+05:30 IST