నిత్యవసర వస్తువుల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-04T05:15:57+05:30 IST

సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏడుగురు నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.18వేల విలువైన నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.

నిత్యవసర వస్తువుల పంపిణీ

గిద్దలూరు, డిసెంబరు 3 : సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏడుగురు నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.18వేల విలువైన నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సేవాసంస్థ ప్రతినిధులు గోపాలరావు, రమణయ్య, పద్మావతి, మాధవి, దాత వాడకట్టు చిన్నసత్యనారాయణ పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-04T05:15:57+05:30 IST