పోలీసు కుటుంబాలకు పరిహారం

ABN , First Publish Date - 2020-12-01T05:02:08+05:30 IST

జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఏఆర్‌ ఎస్‌ఐ శంకరరావు కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరైన పరిహారాన్ని ఏఎస్పీ సోమశేఖర్‌ అందజేశారు. కార్పస్‌ఫండ్‌ నుంచి రూ.1లక్ష సాయాన్ని అందించారు.

పోలీసు కుటుంబాలకు పరిహారం

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి:జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఏఆర్‌ ఎస్‌ఐ శంకరరావు కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరైన పరిహారాన్ని ఏఎస్పీ సోమశేఖర్‌ అందజేశారు. కార్పస్‌ఫండ్‌ నుంచి రూ.1లక్ష సాయాన్ని అందించారు. అలాగే జిల్లా పోలీసు కార్యాలయంలో టైపిస్ట్‌గా విధులు నిర్వహిస్తూ మరణించిన ఎ.తిరుమలరావు కుటుంబానికి ప్లాగ్‌ఫండ్‌, విడో ఫండ్‌ కింద 75వేల చెక్కుఅందజేశారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన ఇతర ప్రయోజనాలు సకాలంలో అందేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-12-01T05:02:08+05:30 IST